శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Wednesday 26 October 2011

APCOSTకు సైన్సు యాత్ర

విజయవాడ లోని కృష్ణా నది ఒడ్డున వున్నా భావాన్ని పురం లోని APCOST సైన్సు సెంటర్ ను నా  మిత్రులతో  కలిసి  సందర్శించాను.మేము మార్కాపురం నుండి ఉదయం ట్రైన్ లో వెళ్ళాము.అక్కడ మూడు గంటలసేపు గడిపాము.అక్కడి ఫెఇల ఆఫీసర్ J.Thrilleswara rao మాకు సహాయం అందించారు.  మేము అక్కడ 62 ప్రయోగాలను 
చేసిచుడటం మాకు మంచి అనుభవం ఇది విద్యార్థులకు,ఉపాధ్యాయులకు చాలా ఉపయోగం.ఆంద్ర ప్రదేశ్ లో ఇంకా రెండు ఇటువంటివి వున్నాయి .1)అలిపిరి ,తిరుపతి 2)బిర్ల సైన్సు సెంటర్ హైదరాబాద్ .పాటశాల యాజమాన్యాలు,సైన్సు ఉపాధ్యాయులు వీటిని చూడటానికి విద్యార్థులను ప్రోత్సహింసవలెను. కు సైన్సు యాత్ర 

Tuesday 11 October 2011

విశ్వ విస్తరణ కనుగొన్నందుకు నోబెల్ ప్రైజ్

సుపెర్నోవాలు విశ్వం యొక్క విస్తరణను వేగవంతం చేస్తాయని కనుగొన్నందుకు ముగ్గురు అమెరికన్  శాస్త్రవేత్తలకు 2011  నోబుల్ ప్రైజ్  వచ్చింది వారు 1)saul perlmutter  Lawrence Berkeley National Lab, 2)Brian Schmidt at the Australian National Lab 3) Adam Reiss at Johns Hopkins University 
     విశ్వం  విస్తరణ  గురుత్వాకర్షణ  వలన మందగించాలి . అని అనుకుంటారు కాని విస్వవిస్తారణ వేగవంత మైనదని ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ విజేతలు 1998 లోనే చెప్పారు .దూరం లో వున్నా సుపెర్నోవాలు దగ్గరిలోవున్న సుపెర్నోవాల కన్నా తక్కువ కాంతివం తం గా వుంటాయి ఇలాంటి అంశాల ఆధారం గా విశ్వం విస్తరిస్తుందని వీరు కనుగొన్నారు.ఈ ఆవిష్కరణ  అంతరిక్ష శాస్త్రం లో ఒక మైలురాయి రాబోయే తరం సైంటిస్ట్ లకు ఇది ఒక సవాలు.